జగన్ సర్కార్ అన్ని సంక్షేమ పథకాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తోంది, వారు లేకుండా వైసీపీ లేదు – సజ్జల...
జగన్ సర్కార్ అన్ని సంక్షేమ పథకాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తోందని, అలాగే వారికోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి....
యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, నారా లోకేష్ ఆగ్రహం
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం పలమనేరు నియోజవర్గంలో లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర కొనసాగుతున్న...
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-4 పరీక్ష షెడ్యూల్ ను ప్రకటించింది. జూలై 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-4 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-4 పేపర్-1 పరీక్షను జూలై...
యూపీఎస్సీ సివిల్స్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 పోస్టుల భర్తీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఫిబ్రవరి 1, బుధవారం నాడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ సంవత్సరం కమిషన్ మొత్తం 1105 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ...
అదానీ గ్రూప్ వ్యవహారంపై ఆర్బీఐ దృష్టి.. రుణాల వివరాలు తెలియజేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు?
గడచిన నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన...
దేశంలో మరో 128 మందికి కరోనా పాజిటివ్, ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువంటే?
దేశంలో గత 24 గంటల్లో మొత్తం 1,43,406 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 128 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.09 శాతంగా నమోదవగా,...
భారత్లో పాలకులకు ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి, లేదంటే ఇండియానే నంబర్ వన్ – మంత్రి...
భారత్లో పాలకులకు ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి ఉంటుందని, లేదంటే ప్రపంచంలో ఇండియానే నంబర్ వన్ గా నిలుస్తుందని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు....
నేటి నుండి పునఃప్రారంభమవుతున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం నుంచి 'ప్రజా ప్రస్థానం' పాదయాత్రను తిరిగి పునఃప్రారంభించనున్నారు. నర్సంపేటలో కొంతకాలం క్రితం తన కాన్వాయ్పై దాడి జరగడంతో ఆమె పాదయాత్రను మధ్యలోనే...
ఫిబ్రవరి 11న తెలంగాణలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పర్యటన
బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 11 తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఫిబ్రవరి 11న ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్,...
రేపటినుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3, శుక్రవారం నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్...















































