ఫిబ్రవరి 11న తెలంగాణలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పర్యటన
బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 11 తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఫిబ్రవరి 11న ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్,...
రేపటినుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3, శుక్రవారం నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్...
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లాకు చెందిన సాగర్ అనుకోకుండా...
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం – విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల రాచాలూరు గ్రామంలోని మండల పరిషత్...
సీఎం కేసీఆర్ తో జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగీ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బుధవారం ప్రగతిభవన్ లో ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగీ మర్యాదపూర్వకంగా...
మూడో టీ20లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం.. రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన భారత్ 168 పరుగుల భారీ...
ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
ఈ బడ్జెట్ దేశాన్ని గురించి కాదని, కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిందని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. బుధవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి...
కేంద్ర బడ్జెట్ 2023-24 మధ్యతరగతికి ఆర్ధికపరంగా ఊరట కలిగిస్తుంది: జనసేన నేత నాదెండ్ల మనోహర్
కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్ధిక సంవత్సరానికిగాను ఈరోజు(ఫిబ్రవరి 1, బుధవారం) ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతికి ఆర్ధికపరంగా ఊరటను కలిగిస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు....
ఓరి దేవుడా..! సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో...
మానసిక సమస్యలు ఉన్నట్లు కోర్టులలో నిరూపించడం ఎలా? – ప్రముఖ న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...














































