వచ్చే హరితహారంలో వేగంగా పెరిగే, స్థానిక జాతుల మొక్కలు నాటేందుకు చర్యలు: పీసీసీఎఫ్ డోబ్రియాల్
వేసవి సమీపిస్తున్న తరుణంలో అటవీ రక్షణకు, అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ కోరారు....
మత్స్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రైతుల శ్రేయస్సు కోసం మరికొన్ని కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన పశు సంవర్ధక,...
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో మోహన్ రాజా దర్శకత్వంలో...
సుప్రీంకోర్టులో విడాకులు తీసుకోవచ్చా? – ప్రముఖ న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
ఈజిప్ట్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృత చర్చలు
దేశంలో గురువారం జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సీసీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న ఈజిప్ట్ అధ్యక్షుడికి బుధవారం...
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్ లో ముస్లిం...
టీమిండియా బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత.. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక
టీమిండియా బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. 2022 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి...
అగ్ని ప్రమాద ఘటనలపై ఉన్నతస్థాయి సమావేశం, ఫైర్ సేప్టి ఆడిట్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు
సికింద్రాబాద్ లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి...
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. ప్రభుత్వం రిపబ్లిక్ డే ఘనంగా నిర్వహించాలి, వేడుకలకు ప్రజలను అనుమతించాలి
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కరోనా కారణంగా అధికారికంగా వేడుకలు నిర్వహించకూడదని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రాజ్భవన్లోనే...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడే ఐదు జట్లు ఇవే, మొత్తం బిడ్ ద్వారా బీసీసీఐకి రూ.4669.99 కోట్లు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఐదు ప్రాంచైజీలు/జట్లను బీసీసీఐ బుధవారం...















































