ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్: నెంబర్ 1 స్థానంలో నిలిచిన టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో వన్డే ర్యాంకింగ్స్ ను అప్డేట్ చేసింది. కాగా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ మహమ్మద్ సిరాజ్...
‘యువగళం’ పాదయాత్రకు సిద్దమైన నారా లోకేష్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
ఈనెల 27వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి...
రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం, విజయవాడలో వారాహి ప్రచార రథం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్
రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్య లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని...
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రపై స్పందించిన మంత్రి ఆర్కే రోజా, కీలక వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు,...
గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా – గవర్నర్ తమిళిసై
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా గణతంత్ర వేడుకలు నిర్వహించకూడదని...
దేశంలో మరో 102 మందికి కరోనా పాజిటివ్, 220.32 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,82,206కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక (29), కేరళ (20), తమిళనాడు...
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోం శాఖ.. విశిష్ట సేవా అవార్డులు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల సిబ్బందికి 140 శౌర్య పతకాలతో సహా 901 విశిష్ట సేవా పతకాలను కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం...
రెండోదశ వైఎస్ఆర్ వెటర్నరీ మొబైల్ అంబులెన్స్ క్లినిక్లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశువులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించేందుకు 'వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవల' (మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినికల్ సర్వీసెస్)ను తీసుకొచ్చిన ప్రభుత్వం వాటిని మరింతగా విస్తరించడానికి పూనుకుంది. దీనిలో భాగంగా...
ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలవాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల బరిలో 'ఆర్ఆర్ఆర్' చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని సాంగ్ ‘నాటు నాటు’ (మ్యూజిక్:ఎంఎం కీరవాణి, లిరిక్స్: చంద్రబోస్, గానం:...
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....














































