Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
ఇక్కడ యంగటైగర్.. అక్కడ ఇళయ దళపతి.. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఒత్తిడి
హీరోల పొలిటికల్ ఎంట్రీలంటే అందరికీ ఇష్టమే. అప్పట్లో ఎన్టీఆర్, ఎంజీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నారు. తర్వాత చాలామంది రాజకీయాల్లోకి వచ్చినా.. వాళ్లంత సక్సెస్ని మాత్రం అందుకోలేకపోయారు. 2008లో రాజకీయ పార్టీ...
టీ-కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన నిర్ణయం, పార్టీ సభ్యత్వానికి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మరియు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న...
మునుగోడు ఉపఎన్నిక: ఈనెల 30న చండూరులో లక్ష మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారానికి కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ...
నేడు టాలీవుడ్ హీరో నితిన్ మరియు మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్లను కలవనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా శనివారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో...
మునుగోడు అంటే కాంగ్రెస్ బ్రాండ్, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.. చండూరు బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని, తనకు అండగా నిలిచిన కార్యకర్తలను...
జూలై 2న ప్రధాని మోదీ హైదరాబాద్ రాక.. భారీ భద్రతా ఏర్పాట్లు
వచ్చే నెల 2, 3వ తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా...
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తుందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు మంత్రి...
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. కేంద్రంలోని కీలక నేతలతో వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజధాని ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి...
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబేకు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ...
తిరిగి లాక్డౌన్ విధించే అవకాశం లేదు – మంత్రి సత్యేందర్ జైన్
ఢిల్లీలో మరోసారి పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తిరిగి లాక్డౌన్ విధించవచ్చని వస్తున్న వార్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఢిల్లీలో మళ్ళీ...