Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
10,12 వ తరగతుల పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో లాక్డౌన్ సుదీర్ఘంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడింది. ఈ క్రమంలో పరీక్షల...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 15, శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ...
జనవరి 18 నుంచి 24 వరకు జమ్మూ కశ్మీర్ లో కేంద్రమంత్రుల పర్యటన
ఆగస్టు 5, 2019న జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటుగా జమ్మూ...
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి – అసదుద్దీన్ ఓవైసీ
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, పౌరసత్వసవరణ చట్టం(సీఏఏ) లకు వ్యతిరేకంగా యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, శుక్రవారం సాయంత్రం నిజామాబాద్లోని ఖిల్లా ఈద్గా వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ...
పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజలను విభజించే విధంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యి రాష్ట్రాభివృద్ధి అంశాలు,...
నేడే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మనోహర్ లాల్ ఖట్టర్
అక్టోబర్ 27, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. శనివారం నాడు బీజేపీ...
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం, దుష్యంత్ చౌతాలా మద్ధతు
హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించని సంగతి తెలిసిందే. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్ఎల్డీ 1, ఇతరులు 8...
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న...