Home Search
ఇంటర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితులు, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు దృష్ట్యా మే 29 నుంచి జూన్ 7వ తేదీవరకు జరగాల్సిన...
తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా, మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీవరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం (జనరల్), ప్రథమ, ద్వితీయ సంవత్సరం...
దేశంలో పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో పెద్దస్థాయిలో వైఫై నెట్వర్క్ విస్తరణకు సంబంధించిన "పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్(పీఎం-వాణి)" పథకానికి బుధవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా పబ్లిక్...
ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిలైన వారికి ‘కంపార్టుమెంటల్’ పాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవలే ప్రకటించిన సంగతి...
తెలంగాణలో ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి...
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్, పదవ తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మార్చ్ 19, గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చ్...
ఇంటర్ పరీక్షా కేంద్రాల వివరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది....
అనుమతిలేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపులేని ఇంటర్మీడియట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఫిబ్రవరి 27, గురువారం నాడు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఇంటర్ బోర్డు...
ఎక్కడికైనా రూ.99 మాత్రమే టికెట్ ధర
జర్మనీ రవాణా కంపెనీ ఫ్లిక్స్బస్ భారతదేశంలోకి అడుగు పెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన ఇండియాలో ప్రయాణికుల కోసం తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ...
త్వరలో రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ.. పార్టీ పేరు అదే..
తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడుపోసుకోబోతోందా..?.. లోక్ సభ ఎన్నికలకు ముందే పార్టీ ప్రకటన వెలువడనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్దిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ...