Home Search
ఇంటర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు, జూన్ 1 నుంచి తరగతులు
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రకటించారు. శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ శాశ్వతంగా రద్దు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్కు 25 శాతం వెయిటేజీని రద్దు చేసింది. ఈ మేరకు 2011లో జారీ చేసిన జీఓ ఎంఎస్ 73ని...
ఢిల్లీలో 90వ ‘ఇంటర్పోల్’ వార్షిక సమావేశాలను ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న 195 దేశాల సభ్యులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 90వ 'ఇంటర్పోల్' వార్షిక సమావేశాలను ప్రారంభించారు. ప్రగతి మైదాన్లో నేటినుంచి నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ సభ ఈ నెల 21తో ముగియనుంది. సాధారణంగా...
తెలంగాణలో రేపు వెలువడనున్న ఇంటర్ ఫలితాలు.. ప్రకటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం ఉదయం 11 గం. లకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు...
ఈఏపీ సెట్-2022: ఈ ఏడాది కూడా ఇంటర్ వెయిటేజీ తొలగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2022 లో...
ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. అన్ని పరీక్ష కేంద్రాలను ‘నో ఫోన్ జోన్స్’ గా ప్రకటించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు నిర్వహించనున్న పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను...
ఈ ఏడాది ఈఏపీసెట్-2021లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 లో...
పది, ఇంటర్ ఫలితాలపై హైపవర్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం హైపవర్ కమిటీని...
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై నేడు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తుండడంతో...
తెలంగాణలో జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూలై 1వ నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై రాష్ట్ర...