Home Search
ఇంటర్ - search results
If you're not happy with the results, please do another search
యూపీఐ పేమెంట్ చేసేముందు ఇవి తెలుసుకోండి..
ఒకప్పుడు బ్యాంకులకు, ఏటీఎమ్లకు వెళ్లి మనీ డ్రా చేసుకుని మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టేవారు. ఏం కొనాలన్నా కూడా డబ్బులతోనే పని. కానీ ఇప్పుడు లక్షల్లో బంగారం కొనాలన్నా.. పది రూపాయల చాయ్...
220 కోట్ల మందికి హీట్ స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం
మారిపోతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం మారిపోతుంది. దీంతో వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలుతో పాటు భయంకరంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ టెంపరేచర్కు సంబంధించిన...
సలాం ఆటోవాలా సలాం
సాయం కోరితే ఆమడ దూరం పారిపోయే ఈ రోజుల్లో.. అడిగిన వెంటనే ఎండా, వాన, రాత్రి, పగలు తేడా లేకుండా సహాయం చేస్తూ.. చిన్నవయసులో పెద్ద మనసును చాటుకుంటున్నాడు ఓ ఆటో వాలా....
తెలంగాణకు పెట్టుబడి మూడింతల పెంపు..
ప్రస్తుతం ప్రపంచ వ్యాపారాలకు తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిపోయింది. దేశదేశాల నుంచి టెక్ కంపెనీలతోపాటు తయారీ రంగంలోని కంపెనీలు హైదరాబాదుకు తరలి వస్తున్నాయి. తక్కువ రేటుకు లేబర్ అందుబాటులో ఉండటం దీనికి ప్రధాన...
ఎస్ఐగా ఎంపికైన హమాలీ కూతురు.. నెటిజన్ల ప్రశంసలు
ఆమె ఓ పేదింటి ఆడబిడ్డ. తండ్రి హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు రెగ్యులర్గా చదివిన ఆమె తరువాత ఓపెన్లో డిగ్రీ చదవి, ఓయూలో పీజీ పూర్తి చేశారు. తల్లిదండ్రులకు...
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో గత నెలరోజులు పైగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం మంగళవారం ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్...
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చి 15, బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023 ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది....
ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్లో జీ-20 సదస్సు.. హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ-20 సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. కాగా దీనికి సంబంధించిన...
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023లో భాగంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ రెండవ...
భారత్ యూపీఐ-సింగపూర్ పేనౌ మధ్య అనుసంధాన ప్రక్రియ, ఇకపై నగదు బదిలీ మరింత సులభం
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మరియు సింగపూర్ కి చెందిన పేనౌ మధ్య రియల్ టైమ్ పేమెంట్ లింకేజ్ యొక్క వర్చువల్ లాంచ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు...