Home Search
దేవేంద్ర ఫడ్నవీస్ - search results
If you're not happy with the results, please do another search
ఎన్సీపీ నేత అజిత్ పవార్ను చేర్చుకుంటే ప్రభుత్వంలో కొనసాగేది లేదు – బీజేపీకి మహారాష్ట్ర సీఎం షిండే వర్గం...
మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం ఇటు సొంతపార్టీతో పాటు అటు బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని సైతం గందరగోళానికి గురిచేస్తోంది....
అంబేడ్కర్ జన్మించిన నేలన దళితబంధు వంటి పథకం ఎందుకు లేదు? – కంధార్-లోహా సభలో సీఎం కేసీఆర్
రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేడ్కర్ జన్మించిన నేలన దళితబంధు వంటి పథకం ఎందుకు లేదు? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన...
ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం.. పార్టీ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే కీలక...
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును కేటాయిస్తూ నిర్ణయం వెల్లడించింది....
ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని...
ముంబయి మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ, ముంబయి 1 మొబైల్ యాప్ లాంఛ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలో సుమారు రూ.12,600 కోట్లతో నిర్మించిన ముంబయిలోని 2ఏ (18.6 కి.మీ పొడవు) మరియు 7 (16.5 కి.మీ...
కర్ణాటక-మహారాష్ట్ర సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం, రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యపై చర్చ
దశాబ్దాలుగా కొనసాగుతున్న రాష్ట్రాల సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టు పిలుపునిచ్చే వరకు కర్ణాటక, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు తమ వాదనలను బహిరంగంగా వ్యక్తీకరించకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. బుధవారం రాత్రి ఆయన...
ముంబై సమీపంలో కారు ప్రమాదం.. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం
టాటా గ్రూప్ మాజీ చైర్మన్, షాపూర్జీ-పల్లోంజీ గ్రూప్ ప్రస్తుత చైర్మన్ సైరస్ మిస్త్రీ సైరస్ మిస్త్రీ దుర్మరణం చెందారు. ఆదివారం మహారాష్ట్ర లోని ముంబై సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు...
బీజేపీ కీలక ప్రకటన, కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు, జాబితా ఇదే…
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 11 మంది సభ్యులతో కూడిన బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, 15 మంది సభ్యులతో కూడిన బీజేపీ...
18 మందితో కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. శివసేన, బీజేపీ నుంచి చెరో 9 మంది మంత్రులు ప్రమాణం
మహారాష్ట్రలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ జరిగింది. దక్షిణ ముంబైలోని రాజ్భవన్లో జరిగిన ఈ...
మహారాష్ట్ర: అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం, మద్దతుగా 164 ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన విషయం...