Home Search
దేవేంద్ర ఫడ్నవీస్ - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర : జూలై 4న బలపరీక్షను ఎదుర్కోనున్న ఏక్నాథ్ షిండే ప్రభుత్వం
మహారాష్ట్ర రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా నెలకున్న రాజకీయ ఉత్కంఠకు తెరదింపుతూ, మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ జూన్...
మహారాష్ట్రలో మారిన రాజకీయ పరిణామాలు, ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే కీలక ట్వీట్
మహారాష్ట్ర రాష్ట్రంలో నెలకున్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకి, ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తున్నట్టుగా బుధవారం రాత్రి శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్...
మహారాష్ట్ర సంక్షోభం: నేడు గవర్నర్తో భేటీ కానున్న శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే! ఆయన వెంట 40...
మహారాష్ట్ర రాజకీయాలలో ఏర్పడిన సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతూ యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుంటోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం పూర్తికాలం పాలిస్తుందా లేక మధ్యలోనే...
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం, ఉద్ధవ్ సర్కార్కు షాక్! 11 మంది ఎమ్మెల్యేలతో మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు?
మహారాష్ట్రలో అధికార ''మహా వికాస్ అఘాడీ' (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) కూటమికి షాక్ తగిలింది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలోని సొంత మంత్రి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్...
గోవా: మార్చి 28న ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం.. వేడుకకు రానున్న ప్రధాని మోదీ
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ మార్చి 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గోవా ముఖ్యమంత్రిగా సావంత్ రెండోసారి కొనసాగుతారని బీజేపీ సోమవారం ప్రకటించింది. ఆయన...
వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇన్చార్జిలు, కో-ఇన్చార్జిలను నియమించిన బీజేపీ
వచ్చే ఏడాదిలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జిలను, కో-ఇన్చార్జిలను బీజేపీ బుధవారం...
శివసేనతో కలిసే ప్రసక్తే లేదు – శరద్ పవార్
మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ, శివసేన పార్టీల మధ్య నెలకున్న విబేధాలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం...
మహారాష్ట్ర లో బీజేపీ-శివసేన కూటమి, హర్యానాలో హంగ్
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ పార్టీ మరోసారి సత్తా చాటింది. అయితే మొదట సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని భావించిన బీజేపీ ఆ దిశగా సఫలం కాలేక పోయింది. 2014 లో 260 స్థానాల్లో పోటీచేసి...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు(అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం...
మహారాష్ట్ర ఎన్నికలకు 125 మందితో తోలి జాబితా ప్రకటించిన బీజేపీ
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తో రాజకీయ కోలాహలం నెలకుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వరుసగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ పార్టీ తమ పార్టీ నుంచి బరిలోకి...