Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్: క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’
పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో రాజ్యసభకు జరుగనున్న ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తోపాటు ఐఐటీ-ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 'ఆప్'...
పంజాబ్లో విజయం సాధించిన ‘ఆప్’కి ప్రధాని మోదీ అభినందనలు, థాంక్స్ చెప్పిన కేజ్రీవాల్
పంజాబ్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఆప్ని ప్రధాని మోదీ అభినందించారు. 'పంజాబ్ ఎన్నికలలో ఆప్ విజయం సాధించినందుకు అభినందనలు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని...
‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై నిషేధం విధించిన కేంద్రం
అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్లో ప్రసారమవుతున్న ప్రముఖ టీవీ ఛానల్ ని నిషేదించింది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్ పాలిటిక్స్' అనే టీవీపై...
పంజాబ్ ఎన్నికల్లో చెల్లెలి కోసం.. సినీ నటుడు సోనుసూద్ ప్రచారం
వెండితెరపై ఆయనను మించిన విలన్ లేరేమో అనిపిస్తుంది. కానీ, నిజ జీవితంలో మాత్రం ఆయనను మించిన హీరో లేరేమో అనిపిస్తుంది. ఆయనే.. విలక్షణ నటుడు సోనుసూద్. ఒకవైపు, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని...
పంజాబ్ సీఎం అభ్యర్థి ‘భగవంత్ మాన్’.. ప్రకటించిన ఆప్
'ఆమ్ఆద్మీ పార్టీ' (ఆప్) పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, దానికి లీడరైన 'అరవింద్ కేజ్రీవాల్' అప్పటివరకు రాజకీయాలలో ఉన్న వ్యక్తి కారు.. అలాగే, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు....
పంజాబ్ లో కీలక పరిణామం, పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా
పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సెప్టెంబర్ 28, మంగళవారం పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా...
పంజాబ్ లో కీలక పరిణామం, పీసీసీ పగ్గాలు దక్కించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియమించబడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం రాత్రి...
పంజాబ్ రాష్ట్రంలో మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. మూడురోజుల్లో ఈ లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర...
ఆ స్థానం నుంచి యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ?
సినీ నటులు, క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కామన్. ఇప్పటికే ఎంతో మంది సినీప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇటీవల దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అటు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్...
సీట్లు పెరిగినా.. పార్టీ పరంగా పాట్లు తప్పవా?
భారతీయ జనతా పార్టీకి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ఓ సమావేశంలో చెప్పారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్,...