Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
‘ఇండియా’ లో సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చేనా?
పదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏకమైన 28 పార్టీలు 'ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్' (ఇండియా) కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల...
కాంగ్రెస్కు మార్పు కలిసొస్తుందా?
ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా,...
పింక్ సాల్ట్ , టేబుల్ సాల్ట్ మధ్య తేడాలున్నాయా?
కరోనా తర్వాత చాలామంది కుటుంబం ఆరోగ్యంతో పాటు, వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిలో భాగంగానే షుగర్ నుంచి సాల్ట్ వరకూ తినే కూరగాయల నుంచి తాగే పాలు వరకూ అన్ని సేంద్రియ,...
కూటమిలో తీసివేతలు..
అధికారంలో ఉన్న ఎన్డీయేను రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా గద్దె దించాలన్న లక్ష్యంతో, పెద్ద టార్గెట్ను ముందు పెట్టుకుని మరీ ఏర్పాటయింది ఇండియా కూటమి.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలకపోవడంతో కూటమిలో ఇప్పటికే...
గంటలోనే కోటీశ్వరుడైన పంజాబీ..
అదృష్టం కలిసిరాకపోతుందా అని చాలామంది లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు. మరికొందరైతే ఎప్పటికైనా తగలకపోతుందా అని ఏళ్ల తరబడి లాటరీ టికెట్స్ కొంటూనే ఉంటారు. జాక్పాట్ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు...
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల – ప్రకటించిన సీఎం కేసీఆర్
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన నూతన సచివాలయంలో తొలిసారిగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక...
అమృత్సర్లో హై ఎలర్ట్.. 24 గంటల్లో స్వర్ణ దేవాలయం సమీపంలో రెండు పేలుళ్లు
పంజాబ్లో వరుస పేలుడు ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్) సమీపంలో ఇది చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. శనివారం అర్ధరాత్రి...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. రెండోరోజూ వరుసగా 7వేలకు పైనే కొత్త కేసులు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల భారీగా కనిపించడంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వరుసగా రెండు రోజూ 7 వేలకు పైగానే...
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు.. బీఆర్ఎస్కు రాష్ట్ర హోదా, సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ హోదా తొలగింపు
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 3,038 పాజిటివ్ కేసులు, 2,069 రికవరీలు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే తాజాగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. కేంద్ర...