Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను పరిశీలించిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గురువారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్స్/జలాశయాలు, పలు చెక్ డ్యామ్...
సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ, ప్రస్తుత జాతీయ అంశాలపై చర్చ
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈరోజు (డిసెంబర్ 20, మంగళవారం) హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ అంశాలపై...
నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేడు (డిసెంబర్ 20, మంగళవారం) హైదరాబాద్ లో పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో సీఎం భగవంత్ మాన్ పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా...
పంజాబ్ రాజకీయాలలో కీలక పరిణామం.. బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్
పంజాబ్ రాజకీయాలలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ పార్టీలో చేరారు. అదే సమయంలో తాను కొత్తగా ఏర్పాటు చేసిన 'పంజాబ్ లోక్ కాంగ్రెస్'...
రేపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 24, బుధవారం) హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు రెండు ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేయడం...
రేపు వివాహం చేసుకోబోతున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. హాజరవనున్న ‘ఆప్’ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. రేపు (గురువారం) ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్ను వివాహం చేసుకోనున్నారు. కుటుంబసభ్యులు, పలువురు మిత్రుల సమక్షంలో చండీగఢ్లోని ఆయన నివాసంలో ప్రైవేట్ కార్యక్రమంగా...
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్?
రాష్ట్రపతి పదవికి గిరిజన నేత ద్రౌపది ముర్ముని ప్రకటించిన బీజేపీ తాజాగా ఉపరాష్ట్రపతి పదవిపై దృష్టి సారించింది. ఎన్డీఏ పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ను నిలబెట్టాలని భావిస్తోందా?...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత, పంజాబ్లోని మొహాలీ ఆస్పత్రిలో చేరిక
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం వైద్యులు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇసిజి, 2డి...
పంజాబ్: కాల్పుల్లో మరణించిన ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ‘సిద్ధూ మూసేవాలా’ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
పంజాబ్లో ఇటీవల దుండగుల కాల్పుల్లో మరణించిన ప్రముఖ పంజాబీ గాయకుడు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు 'సిద్ధూ మూసేవాలా' కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కలిశారు. మంగళవారం పంజాబ్లోని మాన్సా జిల్లాలోని 'మూసేవాలా'...
ఢిల్లీ: రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన పంజాబ్కు చెందిన ముగ్గురు ‘ఆప్’ పార్టీ ఎంపీలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా పంజాబ్ నుంచి తమ పార్టీ రాజ్యసభ సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో రాఘవ్ చద్దా 'ఆప్'...