Home Search
పిల్ - search results
If you're not happy with the results, please do another search
పద్మ అవార్డులు-2023: చినజీయర్ స్వామికి పద్మభూషణ్, కీరవాణికి పద్మశ్రీ
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ బృందం.. గోదావరి వరదల నేపథ్యంలో క్షేత్ర స్థాయి తనిఖీ
గోదావరి వరదల తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం బృందం ఆదివారం సందర్శించింది. ఖయ్యామ్ మహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ప్రాజెక్టు అప్పర్ కాఫర్ డ్యామ్ స్పిల్...
హైదరాబాద్లో రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత కోటా, ప్రత్యేక జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత కోటా కింద కేన్సర్ వైద్యం అందించాలని ఆదేశించింది. ఈ మేరకు అపోలోలో 15 శాతం, బసవతారకంలో 25...
వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో...
ఇండియాలో ‘మంకీపాక్స్’ కలకలం.. ఉత్తరప్రదేశ్లో ఐదేళ్ల చిన్నారిలో వెలుగు చూసిన వైరస్ లక్షణాలు?
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వేగంగా విస్తరిస్తున్న 'మంకీపాక్స్' ఇప్పుడు భారత్లో కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక 5 ఏళ్ల చిన్నారి ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. పాప శరీరంపై...
హైదరాబాద్లో కాల్అవే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో ఈరోజు అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....
మే 12న పోలవరం సందర్శించనున్న కేంద్ర జల సంఘం, డయాఫ్రం వాల్ మరమ్మత్తు పనుల పరిశీలన
పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు (పీఐపీ)కి సంబంధించిన వివిధ అంశాలపై పరిశీలన జరిపేందుకు కేంద్ర జల సంఘం మే 12న పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన డయాఫ్రం...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు....
ఏపీ జల వనరుల శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత జల వనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు....
ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్
ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు.....