Home Search
పిల్ - search results
If you're not happy with the results, please do another search
ఎవరిది డ్రామా.. పిల్ వెనుక ఎవరున్నారు..?
కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టులోని అవినీతిపైనే దృష్టి పెట్టింది. ఇంతలో మేడిగడ్డ వ్యవహారం వెలుగులోకి రావడం ఆ పార్టీకి...
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక ప్రకటన.. ఏప్రిల్ 18న ముంబైలో తొలి ఔట్లెట్, 20న ఢిల్లీలో రిటైల్...
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ 'యాపిల్' కీలక ప్రకటన చేసింది. భారతదేశపు తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఏప్రిల్ 20న...
ఊహాతీతంగా రేవంత్ పాలన
‘ఎనుముల రేవంత్రెడ్డి అనే నేను ..’అని సీఎంగా రేవంత్ రెడ్డిప్రమాణం చేసి నేటికి పదో రోజు. ఈ స్వల్ప వ్యవధిలోనే రేవంత్మార్క్ ఏమిటో శాంపిల్గా చూపించారు. బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నికల్లో...
జీవో నెంబర్ 1 కొట్టివేసిన ఏపీ హైకోర్టు, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభలను నియంత్రిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టివేసింది. ఈ జీవో ప్రతిపక్షాల ప్రాథమిక హక్కులకు భంగం...
ఇండియాలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్.. ఢిల్లీలో నేడు ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన రెండో ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. గురువారం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను సంస్థ...
ఇండియాలో మొదటి యాపిల్ రిటైల్ స్టోర్.. ముంబైలో ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్...
మనం అలా చేస్తే.. 175కి 175 స్థానాలు గెలవడం సాధ్యమే – ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సమీక్షలో...
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 175 సీట్లు గెలవడం సాధ్యమేనని మరోసారి పేర్కొన్నారు....
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డులు-2023 ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్...
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అదానీ గ్రూప్ షేర్ల పతనంపై స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి అదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పతనమైన క్రమంలో దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది....
ఇండియా-ఆస్ట్రేలియా 2వ టెస్టు: పలు రికార్డులు సాధించిన భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తలపడుతోంది. టీమిండియా కీలక ఆటగాడు,...