Home Search
పిల్ - search results
If you're not happy with the results, please do another search
పోలవరం పర్యటన: పాల్గొన్న కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్
నేడు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సీఎం జగన్ పోలవరం పర్యటనకు వచ్చారు. వీరితోపాటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా...
రేపు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళనున్న కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు రోజుల పర్యటన కోసం నేడు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రికి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్...
అవకాశం వస్తే కెప్టెన్సీకి నేను రెడీ – పేసర్ బుమ్రా
టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉండేందుకు అవకాశం వస్తే దానికి తాను సిద్ధమేనని పేసర్ బుమ్రా తెలిపాడు. మూడో టెస్టు ముగిశాక టీమ్ సమావేశంలో విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని తెలిపాడని...
ఇండియా vs సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ హైలైట్స్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడవ రోజు ఆటలో పూర్తిగా బౌలర్లు హవా సాగింది. మహ్మద్ షమి (5/44) కెరీర్లో ఆరోసారి ఐదు వికెట్లు సాధించి సఫారీల పని...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ముందుగా హెలికాఫ్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను...
కేంద్ర కేబినెట్ విస్తరణ : మంత్రులకు శాఖలు కేటాయింపు వివరాలు ఇవే
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో చేత...
రేపే ఇంగ్లాండ్ తో భారత్ డే/నైట్ టెస్ట్, ఇరుజట్ల మధ్య కీలక పోరు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మూడోదైనా డే అండ్ నైట్(పింక్ బాల్)...
తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు మరోసారి తగ్గింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐసీఎంఆర్, ఎన్ఏబీఎల్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కరోనా పరీక్షలకు చెల్లించే...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం...
తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు చేపడుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ...