Home Search
వెల్లంపల్లి శ్రీనివాస్ - search results
If you're not happy with the results, please do another search
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం, దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7, గురువారం నుంచి అక్టోబర్ 15, శుక్రవారం వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున శ్రీ...
తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాడు కర్నూలు జిల్లాలోని సంకల్భాగ్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సంకల్బాగ్ ఘాట్...
రేపే తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం, నది స్నానాలకు అనుమతి లేదు
తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20, శుక్రవారం నుంచి ప్రారంభమై డిసెంబర్ 1, మంగళవారం వరకు 12 రోజులపాటుగా కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు మంత్రి...
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం
అక్టోబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...
వైస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు
విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆగస్టు 28, శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చెక్కులు అందజేత
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆగస్టు 9 న జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే....
వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు
ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు జూన్ 10, బుధవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
అర్చకులకు రూ.5 వేల సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేయడంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు...
‘సీపెట్’ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడతో కలిసి అక్టోబర్ 24, గురువారం నాడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్...
ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్సీపీ, జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...