Home Search
వెల్లంపల్లి శ్రీనివాస్ - search results
If you're not happy with the results, please do another search
విజయవాడ వెస్ట్లో వినిపించని టీడీపీ పేరు
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం..నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని ఊరిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983లో జరిగిన తొలి ఎన్నికలలో మాత్రమే ఆ పార్టీ విజయవాడ వెస్ట్లో...
చంద్రబాబు స్నేహితుడికే టికెట్!
అనుకున్నదే అయ్యింది.. విజయవాడ వెస్ట్ టికెట్ బీజేపీ పట్టుకుపోయింది. పక్కా లోకల్గా.. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే రాజకీయంగా యాక్టివ్గా ఉన్న పోతిన మహేశ్కు నిరాశే మిగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు...
అభ్యర్థుల ప్రకటన పూర్తవక ముందే పోటా పోటీ
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. బెజవాడ పార్లమెంట్ కోసం కేశినేని...
ఎమ్మెల్యేలు, ఎంపీల్లో టికెట్ టెన్షన్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో… మార్పులు చేర్పుల విషయంలో వైఎస్ జగన్ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాల్లో 40 మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ అధిష్టానం..మరికొన్ని గంటల్లో...
వైఎస్సార్సీపీ ఫ్లీనరీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం, ప్లీనరీ నిర్వహణకై కమిటీలు, కన్వీనర్లు వీళ్ళే…
వైఎస్సార్సీపీ ఫ్లీనరీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వైసీపీ సంచలన నిర్ణయం, పెగాసస్పై సభలో చర్చకు నోటీసు
తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల ప్రారంభంలోనే సభలో అధికార వైసీపీ అనూహ్యంగా పెగాసస్ అంశం చర్చకు తెచ్చింది. పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ఫోన్లు...
నేడు పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవితం ఎందరికో ఆదర్శమని సీఎం జగన్ కొనియాడారు. ఆ మహానుభావుడి...
సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు (డిసెంబర్ 21) నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వైస్సార్సీపీ నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి...
ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను...