Home Search
రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర బడ్జెట్ 2020-21 – లైవ్ అప్డేట్స్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎంతో ఆశక్తి ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2020-21 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు....
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్ఘాట్ వద్దకు చేరుకొని, రాజ్ఘాట్పై పుష్పగుచ్చం...
నిర్భయ దోషి ముఖేశ్ సింగ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ...
ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులను నియమిస్తూ జనవరి 10, శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బట్టు...
రాజధానిపై రాష్ట్రపతికి లేఖ రాసిన ప్రవాసాంధ్రులు
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 21 రోజులుగా ఆందోళనలు చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు నుంచి అమరావతి రైతులకు మద్దతు లభించింది....
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20న హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3:15...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20, శుక్రవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి...
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో చట్టంగా అమలులోకి తీసుకురావడానికి రాష్ట్రపతి వద్దకు పంపిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11, గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ...
ఘనంగా 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భారత దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26, 2019 నాటికీ 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హల్ లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,...
సీజేఐగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం
జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నవంబర్ 18, సోమవారం నాడు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ బాబ్డే తో ప్రమాణ స్వీకారం చేయించారు....