Home Search
రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
రాజ్యసభకు నామినేట్ అయిన మాజీ సీజేఐ రంజన్ గొగోయ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు మార్చ్ 16, సోమవారం నాడు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం...
అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిర్భయ దోషులు
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 20, 2020వ తేదీ ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్...
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా బిమాల్ జుల్కా నియామకం
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బిమాల్ జుల్కా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీఐసీగా బిమాల్ జుల్కా ప్రమాణం చేయించి, బాధ్యతలు అప్పగించారు. ముందుగా...
ముగిసిన ట్రంప్ భారత పర్యటన, అమెరికాకు తిరుగుపయనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి భారత పర్యటనను ముగుంచుకుని ఆయన అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో...
నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి...
భారత్లో డోనాల్డ్ ట్రంప్ అధికారిక షెడ్యూల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతదేశ పర్యటనకు వస్తున్నారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో రెండు రోజులపాటు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తారు. ముందుగా వైట్ హౌస్ నుంచి తన సతీమణి...
డొనాల్డ్ ట్రంప్తో విందుకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24,25 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు....
నిర్భయ కేసు: అస్వస్థత గురైన జస్టిస్ ఆర్.భానుమతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 14,...
నేడు హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకొని ఈ రోజు...