Home Search
ఇంద్రకరణ్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నిర్మల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వర్కర్ల నియామకాలకు బ్రేక్, అవకతవకలపై విచారణకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలు
తెలంగాణ లోని నిర్మల్ జిల్లా మున్సిపాలిటీలో ఇటీవల చేపట్టిన పీహెచ్సీ వర్కర్ల నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ మేరకు నియామకాలను నిలిపి వేస్తునట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల...
తెలంగాణలో ప్రారంభమైన ప్రాణహిత పుష్కరాలు.. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు
తెలంగాణలో ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో నదికి పుష్కరాలు ప్రారంభం...
భద్రాద్రిలో సీతారామ కల్యాణం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలో ఆలయ పూజారులు కల్యాణ క్రతువులో భాగంగా ప్రత్యేక పూజలు...
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు అంత్యక్రియలు, పాల్గొన్న మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర...
మేడారంలో వన దేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రేణుక సింగ్
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర నేటితో మూడురోజుకి చేరుకుంది. పలువురు ప్రముఖులు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కేంద్ర సాంస్కృతిక,...
భద్రాద్రిలో రాములవారి కల్యాణమహోత్సవం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నామని, భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించించిన సంగతి తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం...
రైతు రాత మార్చే ‘వేదిక’లు, ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు రైతు రాత మార్చే ‘వేదిక’లుగా మారుతున్నాయని, ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ...
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా వంటేరు ప్రతాప్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా టీఆర్ఎస్ నాయకుడు వంటెరు ప్రతాప్ రెడ్డి నవంబర్ 6, బుధవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ...
కాంగ్రెస్ చేతికి తెలంగాణ
తెలంగాణలో కర్ణాటక ఫలితాలు పునరావృతమయ్యాయి. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అంచనాలకు మించిన స్థానాల్లో హస్తం పార్టీ విజయకేతనం ఎగురువేసింది. కారు పార్టీకి బ్రేకులు వేసి హస్తం పార్టీ దూసుకెళ్లింది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ...
ఈ ఎన్నికల ఫలితాలలో వారికి షాక్ తప్పదా?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసిపోయిన వెంటనే వెలువడిని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. దాదాపు అన్ని పోల్స్.. బీఆర్ఎస్కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ...