Home Search
శ్రీకాళహస్తి - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 20 నుంచి ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు – దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాల సందర్శనకు వచ్చే భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తప్పించేందుకు సులువైన విధానాన్ని అమలుచేయడానికి నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి...
తిరుపతి జిల్లాలో 20 వేల మందికి ఉపాధి కల్పించే పలు ప్రాజెక్ట్లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్...
తిరుపతిలో శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గన్నవరం నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ...
జూన్ 23న తిరుపతి జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 23 (గురువారం)న తిరుపతి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ గురువారం...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత.. సంతాపం తెలిపిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు...
ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు ముహూర్తం ఖరారయింది. ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45...
ప్రముఖ జ్యోతిష పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం
శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైల, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (63) శివైక్యమయ్యారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం హైదరాబాద్ లోని బంజారాహిల్స్కు వెళ్లి...
టీడీపీ సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వీరాభిమాని...
తిరుపతిలో ఫ్యాన్ హవా, 61482 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 61,482 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు...
ముగిసిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్, 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదు
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కరోనా...