Home Search
శ్రీకాళహస్తి - search results
If you're not happy with the results, please do another search
శ్రీకాళహస్తి రెడ్ జోన్ లోకి … పూర్తిస్థాయి లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదు కావడంతో పట్టణం మొత్తాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చారు. కరోనా...
ఈ ఇద్దరిలో ఓటర్ల మనసును గెలిచేదెవరు?
శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీకి, ప్రతిపక్ష టీడీపీకి హాట్ సీట్గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ వర్సెస్ బొజ్జల సుధీర్ మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు పీక్స్కు వెళుతోంది. అభివృద్ధిపై సిట్టింగ్ ఎమ్మెల్యే,అధికారపార్టీ అవినీతిపై...
జగన్కు కలిసొచ్చిన “సమయం..”
ఎన్నికల షెడ్యూల్ కు, ఎన్నికలకు మధ్య ఉన్న భారీ సమయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటున్నారు. పొత్తులు, సీట్ల పంపకాలతో కూటమి నేతలు బిజీగా ఉన్నప్పటి నుంచే సిద్ధం పేరుతో...
రాయలసీమలో రసవత్తర రాజకీయం
ఏపీ రాజకీయాల్లో చిత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. రాయలసీమ నుంచే ఏపీకి ఎక్కువ మంది సీఎంలు ఉన్నారని తెలిసిందే. ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కంచుకోటగా ఉంది. ఇక జిల్లాలోని...
అక్కడ మూడుగా చీలిపోయిన జనసేన
14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నాలుగు సిగ్మెంట్స్ ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేనలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి చిత్తూరు...
ఈ ముహూర్తం ఎవరికీ కలిసి వస్తుందో!
ఇప్పటివరకు ఒకటి ఇప్పటినుంచి ఒకటి.. ఏపీలో ఎన్నికల ఫీవర్ పీక్స్కు వెళ్లింది. అటు భానుడు భగభగలు ఇటు చంద్రబాబు, జగన్ సభలతో వేడి మరింత రాజుకుంది. 'సిద్ధం' సభలతో హోరెత్తించిన జగన్.. ఈ...
టీడీపీ – బీజేపీ మధ్య అంతర్గత వార్?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ-జనసేన-కూటమి కలిసికట్టుగా అధికార పార్టీని ఎదుర్కొంటుండగా, కొన్నిచోట్ల సీట్ల పంచాయితీ ఇంకా తెగడం లేదు. ప్రధానంగా ఈ విషయంలో టీడీపీ-బీజేపీ మధ్య అంతర్గత వార్ జరుగుతుందన్న...
మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది....
తెగ టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లు
చిత్తూరు జిల్లాలో ఐదుమంది అభ్యర్ధులను, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టీడీపీ అభ్యర్థులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్ను ఇద్దరూ కొత్తవారినే...
టీడీపీ , వైసీపీలలో ఎవరిది పైచేయి?
రాయలసీమ అధికార వైసీపీకి కంచుకోట అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతూ ఉంటారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ..రాయల సీమలో ఉన్న ఆ నాలుగు జిల్లాలు పెట్టని...