Home Search
%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81 %E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సుప్రీం కీలక తీర్పు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కొద్దిరోజుల క్రితం ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 50 రోజులకు పైగా జైలు...
టీడీపీ మొదటి జాబితా వచ్చేది అప్పుడే..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇంఛార్జ్లను మార్చుతూ విడతల వారీగా జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటి...
చంద్రబాబుకు ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోన్న చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఊరట కల్పించింది. మూడు కేసుల్లో షరుతులతో కూడిన ముందస్తు...
వైసీపీలో అసంతృప్తి సెగలు.. టీడీపీలోకి మరో ఎమ్మెల్యే జంప్
దేశ చరిత్రలోనే మొదటిసారి ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పెద్ద సంఖ్యలో సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ఇప్పటికే 35 అసెంబ్లీ స్థానాలు.. 3 పార్లమెంట్ స్థానాల సిట్టింగ్లకు...
ఏపీలో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొత్తుల అంశం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే బీజేపీ...
చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా..? బీజేపీతో పొత్తు కుదురుతుందా..?
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఈసారి సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తెరిచివున్న అన్ని దారుల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న...
ఆ మూడు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు వీరే..?
జనసేనాని పవన్ కళ్యాణ్ కంప్లీట్గా అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశారు. తనతో పాటు తన అభ్యర్థులను గెలిపించుకొని తీరాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలాగే వైసీపీ సర్కార్ను గద్దె దించేందుకు తెలుగు దేశం...
జయహో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ తెలుగు దేశం పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవంతంగా యువుగళం పేరుతో పాదయాత్రను...
జనవరిలో వరుసగా చంద్రబాబు బహిరంగ సభలు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తక్కవ సమయం ఉండడంతో ప్రధాని పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ యువగళం...
మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు కదులుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి ముందుకు అడుగులేస్తున్నారు. దాదాపు...