Home Search
%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81 %E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా? నష్టమా?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ఎత్తులు.. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీని మట్టికరిపించేందుకు ప్రతిపక్షాలు జతకడుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీని కూడా తమతో చేతులు కలపాలని...
ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు
సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను కదనరంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు...
వైసీపీ సర్కార్కు షాక్.. చంద్రబాబుకు ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కొద్దిరోజుల క్రితం వరుస కేసులు వెంటాడిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, లిక్కర్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులతో పాటు మరికొన్ని కేసులను...
మరో స్థానాన్ని ప్రకటించిన చంద్రబాబు
రెండు స్థానాలను ప్రకటించి ఏపీలో కాక రేపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే పొత్తు ధర్మం పాటించకుండా.. చంద్రబాబు ఏక పక్షంగా వెళ్లడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. గణతంత్ర దినోత్సవం...
టీడీపీ-జనసేన పొత్తుపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు
తెలుగు దేశం పార్టీపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. టీడీపీ ఏకపక్షంగా...
రెండు స్థానాలు ప్రకటించిన జనసేన
ఏపీలో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈసారి వైసీసీ సర్కార్ను ఢీ కొట్టేందుకు తెలుగు దేశం, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఎలాగైనా అధికారం...
బాబు కోసం పక్క రాష్ట్రాల నుంచి స్టార్ క్యాంపెయినర్లు: జగన్
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ఆ వెంటనే వైసీసీ ప్రభుత్వంపైకి విమర్శల బాణాలు ఎక్కు పెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నేరుగా...
మూడు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికలవేళ ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నాలుగు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్ సభ...
మంత్రి చెల్లుబోయినకు టఫ్ టాస్క్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కదనరంగంలోకి దూకేశాయి. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 50కి పైగా అభ్యర్థులను ఖరారు చేశారు. అతి త్వరలోనే మిగిలిన స్థానాలకు...
చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సుప్రీం కీలక తీర్పు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కొద్దిరోజుల క్రితం ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 50 రోజులకు పైగా జైలు...