Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
ఐఐటీ భూకంప నిపుణులు ఏమని హెచ్చరిస్తున్నారు?
ఉత్తరప్రదేశ్లోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న సిటీలలో భవిష్యత్లో భారీ భూకంపాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఐఐటీ కాన్పూర్కు చెందిన భూకంప నిపుణులు. ఇటీవల త్రిపుర,ఎన్సీఆర్, నేపాల్, ఢిల్లీ ప్రాంతాల్లో నాలుగు భూప్రకంపనలు వచ్చి...
కూటమిలో తీసివేతలు..
అధికారంలో ఉన్న ఎన్డీయేను రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా గద్దె దించాలన్న లక్ష్యంతో, పెద్ద టార్గెట్ను ముందు పెట్టుకుని మరీ ఏర్పాటయింది ఇండియా కూటమి.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలకపోవడంతో కూటమిలో ఇప్పటికే...
యమునా నది ఉగ్రరూపం.. నీటమునిగిన వందల కార్లు
కొద్ది రోజులుగా దేశ మంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో వరదలు పొంగి పొరలుతున్నాయి. ఇక దేశ రాజధాని.. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి, ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట...
వర్షాకాలాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ హిల్స్టేషన్లకు వెళ్లిపోండి..
చాలామందికి వర్షాకాలం అంటే చాలా ఇష్టం. అయితే సిటీలలో వర్షం పడితే ఇంట్లోనే ఉన్నవాళ్లకు బాగానే ఉంటుంది.కానీ.. బయట ఉన్నవాళ్లు ఇంటికి రావడం అంటే పెద్ద ప్రహసనమే. అందుకే వర్షాకాలాన్ని ఆస్వాదించాలని ఉన్నా...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 3,038 పాజిటివ్ కేసులు, 2,069 రికవరీలు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే తాజాగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. కేంద్ర...
విశాఖలో ముగిసిన జీ-20 సదస్సు.. మూడు రోజుల పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ లోని సాగరతీరమైన విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సభ్యదేశాల వర్కింగ్ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. 'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనే థీమ్తో తలపెట్టిన ఈ...
దేశంలో మరో 1590 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 8 వేలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 1590 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం...
దేశంలో కొత్తగా 618 మందికి కరోనా పాజిటివ్, 4 వేలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో గత కొన్నిరోజులుగా రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 618 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు...
రోజ్గార్ మేళా: 71,000 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళా కింద ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్స్...
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ హెల్త్ అప్డేట్, మోకాలికి సర్జరీ విజయవంతం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ కోలుకుంటున్నాడు. రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్న విషయం...