Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్ లో కీలక పరిణామం, సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద బీభత్సం: 203 మంది గల్లంతు,19 మృతదేహాలు లభ్యం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం నాడు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందా దేవి హిమానీనదంలో పెద్ద స్థాయిలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో ధౌలిగంగా, రిషిగంగా, అలకనందకు...
కరోనా చికిత్స కోసం ఉత్తరాఖండ్ సీఎంను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కు డిసెంబర్ 18 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోమ్...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్...
‘నమామి గంగే మిషన్’ లో భాగంగా ఉత్తరాఖండ్ లో అభివృద్ధి పథకాలు ప్రారంభించిన పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ‘నమామి గంగే మిషన్’ లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ లో 6 మెగా అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. అలాగే ‘గంగా అవలోకన్...
మరోసారి సత్తా చాటిన తెలంగాణ..
2022-23లో 11.97% వృద్ధిరేటు సాధించి.. జీఎస్డీపీ అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది.2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.97% వృద్ధిరేటును నమోదు చేసి.. రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో మిగిలిన...
లోక్ సభ ఎన్నికలు.. 300 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్
భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టడమే లక్ష్యంగా.. ఎర్రకోటపై మూడు రంగల జెండాను ఎగుర వేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా...
కాంగ్రెస్కు మార్పు కలిసొస్తుందా?
ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా,...
50 లక్షల మార్కును క్రాస్ చేసిన భక్తుల సంఖ్య
ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తులు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది చార్ ధామ్ను సందర్శించిన భక్తుల సంఖ్య..ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాన్ని...
పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు..నివేదిక చెప్పిన నిజం
ఈ భూమ్మీద ప్రాణమున్న ప్రతి జీవికి చావు ఉంటుంది. కాకపోతే ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో.. ఎవరి ప్రాణాలు ముందు పోతాయో..ఎవరు ఎలా మృత్యువాత పడతారో ఎవ్వరం చెప్పలేం. అయితే అనుకోని మరణాలు...