Home Search
%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
చంద్రబాబు సంచలన నిర్ణయం, క్షేత్రస్థాయిలో తేల్చుకున్నాకే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తానని ప్రకటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు....
కన్నీరు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి...
రేపటి నుంచి కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 29 నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా 29వ తేదీన కుప్పంలో జరిగే బహిరంగసభలో చంద్రబాబు...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. ముందుగా రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతికి నివేదిక అందించేందుకు...
నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 14 వరకు నాలుగు రోజుల పాటుగా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పలు మండలాల్లో చంద్రబాబు...
చంద్రబాబు నివాసం వద్ద సంఘటనపై గవర్నర్ ను కలవనున్న టీడీపీ బృందం
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు....
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక: టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ఖరారు
కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బద్వేలు ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...
బక్కని నర్సింహులును టీటీడీపీ అధ్యక్షుడిగా నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియమించబడ్డారు. ఈ మేరకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బక్కని నర్సింహులు పేరును ఖరారు చేసి ప్రకటించారు....
రేపు, ఎల్లుండి డిజిటల్ మహానాడు, విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపు
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో డిజిటల్ వేదికగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా...
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరణ
ఏపీలో ఏప్రిల్ 8 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం నాడు మంగళగిరిలో టీడీపీ...