Home Search
%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
తెలుగుదేశం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, కోఆర్డినేటర్స్ వీరే…
రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను (ఇన్ఛార్జ్ లు) టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా కొత్తవారికి ఎక్కువుగా అవకాశం ఇచ్చారు. అలాగే...
48 గంటలు సమయం ఇస్తున్నా, అసెంబ్లీని రద్దు చేయండి – చంద్రబాబు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆన్లైన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ఐదు కోట్ల మంది...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంశంలో గవర్నర్ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు
హైకోర్టు తీర్పుకు అనుగుణంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై...
జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్, విజయవాడ సబ్జైలుకు తరలింపు
ఈఎస్ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ (జీజీహెచ్) నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్ఛార్జి చేశారు. అనంతరం...
అచ్చెన్నాయుడు పరామర్శపై చంద్రబాబుకి జైళ్ల శాఖ అనుమతి నిరాకరణ
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా అనారోగ్య కారణాల దృష్ట్యా న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనని గుంటూరు ప్రభుత్వ...
అచ్చెన్నాయుడుని కిడ్నాప్ చేశారు – టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన వరుస ట్వీట్స్ చేశారు....
ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జూన్ 11, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాశారు. ఈ మేరకు తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఆ లేఖ జతచేసి వైసీపీ ప్రభుత్వ...
టీడీపీ కట్టిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు: టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేసిన భూసేకరణను వైసీపీ ప్రభుత్వం కుంభకోణంగా మార్చిందంటూ విమర్శించారు. ఈ...
సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనపై చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ...
మంగళగిరి టీడీపీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీ
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా మహానాడు ను మే 27, 28 వ తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ పార్టీ నిర్ణయించిన...