Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
మలక్పేట నియోజకవర్గంలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీహెఛ్ఎంసీ పరిధిలో మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్ లో పిల్లిగుడిసెల వద్ద పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24.91 కోట్లతో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం నాడు రాష్ట్ర హోమ్...
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు సెప్టెంబర్ 2న భూమి పూజ – మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత...
దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు ఇవ్వరు?, దళిత-గిరిజన దండోరా సభలో రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,...
దమ్ముంటే హుజూరాబాద్ లో నాపై పోటీచేసి గెలవండి, ఈటల రాజేందర్ సవాల్
హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకి మరింతగా వేడెక్కుతుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల...
నేడే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా...
వాసాలమర్రికి రూ.7.60 కోట్ల దళిత బంధు నిధులు విడుదల
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 4, బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు...
వాసాలమర్రిలో తక్షణమే దళితబంధు, దళితుల ఖాతాల్లో రేపే 10 లక్షల చొప్పున జమ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ముందుగా...
హుజురాబాద్ నేత కౌశిక్ రెడ్డి కీలక నిర్ణయం, నేడు టీఆర్ఎస్ లో చేరిక
హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు....
టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రమణ పంపించారు. "తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల...
పేదవారి ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మరియు రాచర్ల గొల్లపల్లి గ్రామాల్లో...