Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఆత్మగౌరవం దెబ్బతింటే ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు? ఈటలకు పల్లా కౌంటర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ...
గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్ను మినహాయింపు
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ యూనిట్లు, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ: మంత్రి కేటీఆర్ తో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను శనివారం నాడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. ఈ భేటీ అసెంబ్లీ ప్రాంగణంలోని కార్యాలయంలో జరిగింది. ఈ...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకం, ఉద్యమానికి మద్దతిస్తాం: మంత్రి కేటీఆర్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా...
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురభి వాణీదేవి
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఈ పట్టభద్రుల స్థానానికి...
అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 22 మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లి, విశాఖపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్న పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళే, ఖరారు చేసిన సోనియాగాంధీ
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది....
అంశాల స్వామికి పక్కా ఇల్లు నిర్మించి అందించండి, కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ ఆదేశం
నల్గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా స్వామి...
తెలంగాణలో ఉద్యోగులకు శుభవార్త: పదోన్నతుల కోసం కనీససర్వీసు 2 ఏళ్లకు కుదింపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం, వేతనాలు పెంపు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వంటి అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ఆదేశాలు...