Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణం “దీక్షా దివస్” – మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను అప్పగించారు. మంత్రి హరీశ్ రావుకు వైద్య,...
నేడే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, ఘనంగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు...
నగరంలో కొత్తగా 31 ప్రాంతాల్లో సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3866 కోట్లు కేటాయింపు – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, అందుకు...
గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా...
టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. బాజిరెడ్డి గోవర్ధన్ ను టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధితురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సిద్దిపేట...
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను పునరుద్ధరించాలి, మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ ను కలిశారు. ఈ భేటీ...
మలక్పేట నియోజకవర్గంలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీహెఛ్ఎంసీ పరిధిలో మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్ లో పిల్లిగుడిసెల వద్ద పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24.91 కోట్లతో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం నాడు రాష్ట్ర హోమ్...