Home Search
తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభం, నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం
జీహెఛ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్రేటర్...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ స్టేషన్లో పచ్చ జెండాను ఊపి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. స్టేషన్...
తెలంగాణ వందశాతం సెక్యులర్ రాష్ట్రమే
తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం సెక్యులర్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ...
సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం, 8మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్లోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ భవనం కింది అంతస్తులో ఉన్న ఇ-బైక్ షోరూమ్లోని స్కూటర్ రీచార్జింగ్ యూనిట్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు పై అంతస్తులోని లాడ్జి...
బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర, వేలంపాటలో రూ.24.60 లక్షలు పలికిన లడ్డూ
హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం నుంచే గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనాల సందడితో రహదారులన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అందరిలోనూ ఆసక్తి కలిగించే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన “ముక్కోటి వృక్షార్చన”
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ...
రూ.426 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, మరో ఫ్లైఓవర్ కు శంకు స్థాపన
హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు...
పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రులు
పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని జూన్ 19, శుక్రవారం నాడు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం...
కరోనా భయం వీడండి, చికెన్, ఎగ్స్ తినండి – మంత్రి కేటీఆర్
కరోనా వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనాపై భయం వీడి, చికెన్, ఎగ్స్ తినండంటూ ప్రజలకు సూచించారు. చికెన్,...