Home Search
తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్-బలయ్’.. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు 'అలయ్-బలయ్' కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజున ఆయన 'అలయ్-బలయ్' నిర్వహిస్తుండటం తెలిసిందే....
సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం నగరంలోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ముందుగా ఉదయం ఎంజి రోడ్డులోని...
హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం...
“స్వతంత్ర భారత వజ్రోత్సవాలు”: 24 మందితో కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆగస్టు 8, 2022 నుండి ఆగస్టు 22, 2022 వరకు "స్వతంత్ర భారత వజ్రోత్సవాలు" నిర్వహించడం ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఘనంగా మరియు సముచితంగా జరుపుకోవాలని...
హైదరాబాద్: ట్యాంక్బండ్పై అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి కేటీఆర్
స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. ఈరోజు సీతారామా రాజు 125వ...
రాజ్యసభకు నామినేషన్స్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్రావు, పార్థసారధి రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న2 రాజ్యసభ స్థానాలకు మే 24, మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మే 24 నుంచే...
ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్?
ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్ వద్ద సీఎం కేసీఆర్ ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్తోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ...
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు భూమిపూజ.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు ఈరోజు (శనివారం) భూమిపూజ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భూమి పూజ చేశారు. హైటెక్స్లోని ఐకియా వెనుక...
పార్లమెంట్ సెంట్రల్ హల్ లో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, హాజరైన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను (నవంబర్ 26) పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం...
తెలంగాణలో పశు సంవర్థక శాఖ నిర్వహిస్తున్న 1962 సంచార పశువైద్యశాలల సేవలు అమోఘం
తెలంగాణ రాష్ట్రంలో పశు సంవర్థక శాఖ నిర్వహిస్తున్న 1962 సంచార పశువైద్యశాలల సేవలు అమోఘంగా ఉన్నాయని కర్నాటక రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి ప్రభు బి.చౌహాన్ కొనియాడారు. కర్నాటక రాష్ట్రంలో నూతనంగా 1962...