Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
భారత్లో కరోనా కలవరం.. ఒక్కరోజులో 11 వేలకు పైగా కేసులు నమోదు, 50వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం, పది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు శుక్రవారం మరింతగా...
భారత్లో మళ్ళీ శరవేగంగా వ్యాపిస్తోన్న కరోనా.. ఒక్కరోజులో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు
భారతదేశంలో మరోసారి కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం, పది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి....
రాజస్థాన్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక రైలుకు జెండా...
భారత్లో మరోసారి కరోనా కలకలం.. 24 గంటల్లో 7 వేలకు పైగా కొత్త కేసులు నమోదు, 40 వేల...
భారతదేశంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు బుధవారం అమాంతం పెరిగాయి. ఏకంగా...
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్...
రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, టికెట్ ధరలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.....
ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో...
ఏప్రిల్ 1న భోపాల్ లో ప్రధాని మోదీ పర్యటన, భోపాల్-న్యూఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఏప్రిల్ 1, శనివారం) మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు భోపాల్ లోని కుషాభౌ...
నేడే ఆస్ట్రేలియాతో భారత్ మూడో వన్డే.. సిరీస్ కోసం ఇరు జట్లు హోరాహోరీ
మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో కీలకమైన మూడో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసిన భారత్ సిరీస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది....
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా మార్చి 20, సోమవారం ఉదయం భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్...