Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
భారత్లో కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో కొత్తగా 3,611 కోవిడ్ పాజిటివ్లు, 33వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నెల రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు ముందు.. టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలోకి భారత్, ప్రకటించిన ఐసీసీ
వచ్చే నెలలో (జూన్ 7-11 తేదీల్లో) లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు శుభవార్త. పురుషుల టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో భారతదేశం నంబర్ వన్...
భారత్లో తగ్గుతోన్న కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో కొత్తగా 3,325 కేసులు, 44 వేలకు దిగువలో యాక్టివ్...
భారత్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోన్న సూచనలు కనపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల భారీగా కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఒకదశలో...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. రెండోరోజూ వరుసగా 7వేలకు పైనే కొత్త కేసులు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల భారీగా కనిపించడంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వరుసగా రెండు రోజూ 7 వేలకు పైగానే...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,533 కేసులు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల భారీగా కనిపించడంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో బుధ, గురువారాలలో వరుసగా రెండు రోజుల పాటు...
భారత్లో కరోనా కలవరం.. వరుసగా రెండోరోజూ 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదు, మొత్తం ఎన్నంటే?
భారత్లో కరోనా వ్యాప్తి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు 9 వేలకు పైగానే కొత్త...
కేరళ పర్యటనలో ప్రధాని మోదీ.. వందేభారత్ ట్రైన్ మరియు దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం కేరళ విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,178 కేసులు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 7వేలకు లోపే...
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్, చైనాను అధిగమించి తొలిస్థానంలోకి – ఐక్యరాజ్యసమితి నివేదిక
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఈ క్రమంలో చైనాను అధిగమించి తొలిస్థానంలో నిలిచింది. కాగా భారత్లో ప్రస్తుతం చైనా కంటే అధికంగా సుమారుగా 29 లక్షల మందికి పైగా...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో 9,111 కొత్త కేసులు నమోదు, 60 వేలు దాటిన యాక్టివ్...
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 10 వేల లోపే నమోదవడం...