Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద 51.12 లక్షల మందికి రూ. 1,090.76 కోట్ల నగదు పంపిణీ చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ‘వైఎస్ఆర్...
రేపు తెనాలిలో పర్యటించనున్న సీఎం జగన్.. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద రైతులకు నగదు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు...
రాజ్భవన్ చేరుకున్న ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. గన్నవరంలో సీఎం జగన్ ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ (రిటైర్డ్) సయ్యద్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు....
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ
సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైఎస్సార్సీపీలో చేరారు. గురువారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం...
ఇకపై ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో రాష్ట్రంలోని ప్రతి గడపకూ వెళ్ళాలి – వైఎస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం...
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'జగనన్నే మా భవిష్యత్తు' (జేఎంబీ) అనే కొత్త ప్రచార నినాదాన్ని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో...
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, కీలక అంశాలపై దిశానిర్దేశం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో భేటీ...
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
ప్రముఖ పర్వతారోహకురాలు, సైక్లిస్ట్ ఆశా మాలవ్యను అభినందించిన సీఎం జగన్.. రూ.10 లక్షల ప్రోత్సాహకం అందజేత
ప్రముఖ సైక్లిస్ట్, పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సైకిల్పై దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్లు...
త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారబోతుంది, నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతాను – సీఎం జగన్
త్వరలోనే విశాఖపట్నం పాలనా రాజధానిగా మారనుందని, నగరంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో జరగిన ఏపీ...
ఫిబ్రవరి 8న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 8, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి ఏపీ సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది....