Home Search
%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BF%E0%B0%B8%E0%B1%88 - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. జీవో 111 ఎత్తివేత విషయంలో ఫిర్యాదు
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టి. కాంగ్రెస్ నేతలు ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని రాజభవన్ లో కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్రంలోని పలు...
భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు.. హాజరైన పలువురు ప్రముఖులు
తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం ఆదివారం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. శ్రీరాముని జన్మదినంతో పాటు కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం...
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తుందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు మంత్రి...
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాజా...
నేడు రాజ్భవన్లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్ను ఆహ్వానించిన గవర్నర్ తమిళిసై
రాజ్భవన్లో నేటి సాయంత్రం జరగనున్న ఉగాది వేడుకలలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు గవర్నర్ తమిళిసై. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్లో...
నల్లమల అడవుల్లోని అప్పాపూర్ చెంచు గిరిజన ఆవాసాన్ని సందర్శించిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం నాడు ప్రత్యేక చరిత్రను సృష్టిస్తూ నల్లమల మారుమూల ప్రాంతల్లోని అడవుల్లోకి వెళ్లి ఆదిమ చెంచు గిరిజన తెగ ప్రజలను, నివాసాల్లో సందర్శించి వారితో...
రేపు నల్లమల అడవుల్లో గవర్నర్ తమిళిసై పర్యటన, అప్పాపూర్ గ్రామంలోని చెంచులతో సమావేశం
నాగర్ కర్నూల్ జిల్లాలోని అప్పాపూర్ గిరిజన ప్రాంతానికి చెందిన చెంచులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం సమావేశం కానున్నారు. నల్లమల అడవుల్లో పర్యటన సందర్భంగా గవర్నర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ‘పౌష్టికాహార...
హైదరాబాద్ ఐఐటీలో స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
విద్యాసంస్థలలో సమగ్ర నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు మొదటి నుండే పరిశోధనలలో పాల్గొని మానవాళికి తమ వంతు సహకారం అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు....
నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు (సోమవారం), ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి విచ్చేసారు. ఈ ఉదయం యాదాద్రికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పండితులు...
మేడారం మహా జాతర: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మేడారంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మల మహా జాతరకు పలువురు ప్రముఖులు హాజరై దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం చేరుకొని వనదేవతలను...