Home Search
%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BF%E0%B0%B8%E0%B1%88 - search results
If you're not happy with the results, please do another search
అమ్మవారికి బోనం సమర్పించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. రాజ్భవన్లో ఘనంగా వేడుకలు
హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆషాడమాసం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రాంగణంలోని అమ్మవారి ఆలయం వేదిక అయింది. ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనమెత్తారు. ఈ క్రమంలో శనివారం తొలుత...
విమానంలో తోటి ప్రయాణికుడికి అస్వస్థత.. అత్యవసర చికిత్స చేసి కాపాడిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విమాన ప్రయాణంలో అస్వస్థతకు గురైన ఒక ప్రయాణికుడికి అత్యవసర చికిత్సనందించారు. వారణాసి వెళ్లిన గవర్నర్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీ- హైదరాబాద్ మధ్య అర్ధరాత్రి నడిచే ఇండిగో...
కోవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గవర్నర్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు....
రేపు భద్రాచలంలో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. వరద ప్రభావ ప్రాంతాల పరిశీలన
తెలంగాణలో గడచిన వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు జలమయమయ్యాయి. ఇంకొన్ని జిల్లాల్లో వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీటమునిగాయి. మరోవైపు భారీ వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా...
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం, హాజరైన సీఎం కేసీఆర్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్...
గవర్నర్ తమిళిసైను కలిసిన బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ బృందం, గౌరవెల్లి సమస్యలపై విజ్ఞప్తి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం, గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి బుధవారం రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను...
రాజ్భవన్లో ‘మహిళా దర్బార్’ నిర్వహించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని హామీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ శుక్రవారం రాజ్భవన్ వేదికగా మహిళా దర్బార్ను నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో మహిళల సమస్యలు తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించుకున్నారు. దీనికోసం ఈరోజు...
రేపు రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా జూన్ 10, శుక్రవారం నాడు రాజ్ భవన్ లో "మహిళా దర్బార్" నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా...
ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు హాజరు
ప్రతి ఏటా దేశంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు కేంద్ర ఆయుష్ శాఖ దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా...
ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై సమగ్ర నివేదిక అందించండి, ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ఆదేశం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఖమ్మంలో సామినేని సాయిగణేష్, కామారెడ్డిలో తల్లీకొడుకులు ఆత్మహత్యల ఘటనలపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు....