Home Search
%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BF%E0%B0%B8%E0%B1%88 - search results
If you're not happy with the results, please do another search
గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
రాష్ట్ర జనాభాలో 10 శాతంపైగా ఉన్న గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్...
రాజ్భవన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్...
జీవో 317ను సవరించాలి, గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చిన తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు సహా పలువురితో కూడిన రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం నాడు రాజ్ భవన్ లో...
విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం విద్యారంగంలో అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించిందని, ఐతే కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ...
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూలై 20, సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కరోనా నియంత్రణ చర్యలు, నూతన...
ప్లాస్మా దాతలు ముందుకు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి చేస్తున్న ప్లాస్మా...