Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తాం, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం...
అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై కీలక సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని స్వరాజ్ మైదాన్లో 125...
విశాఖలో నేటినుంచి రెండు రోజుల గ్లోబల్ టెక్ సమ్మిట్.. వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం వేదికగా నేటినుంచి రెండు రోజుల పాటు జరుగనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం వర్చువల్గా...
అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిపై సీఎం జగన్ కీలక సమీక్ష, పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఉన్నత విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖపై...
వైజాగ్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా మార్చి నెలలో రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2023లు ఉన్నాయి. ఈ...
డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలి – పాఠశాల విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఎస్సీ 1998 అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు కేటాయించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈమేరకు ఆయన గురువారం పాఠశాల విద్యాశాఖపై సమీక్ష...
చదువులో సమానత్వం ఉంటేనే, సమాజంలో అంతరాలు తొలగుతాయి – బాపట్లలో ఈ-ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్
చదువులో సమానత్వం ఉంటేనే, సమాజంలో అంతరాలు తొలగుతాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
డిసెంబర్ 7న విజయవాడలో ‘జయహో బీసీ మహా సభ’, పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ నేతలు, మంత్రులు
డిసెంబర్ 7వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "జయహో బీసీ మహా సభ" నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జయహో బీసీ మహా సభ ఏర్పాట్లను...
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం’, హాజరవనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో బీసీల సమావేశం జరుగనుంది. డిసెంబర్ 8న జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ...