Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
చీపురుపల్లి వైసీపీ టికెట్ ఆ ఇద్దరిలో ఎవరికి..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ పార్టీ కొందరు సిట్టింగ్లను పక్కనపెట్టి.. కొత్తవారికి అవకాశంమిచ్చే పనిలో తలామునకలవుతోంది....
వైఎస్ జగన్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్
ఎటువంటి అంచనాలకు అందకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మిగిలిన కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫోకస్...
పరిపాలన రాజధాని విశాఖ వైజాగ్లో ఏఏ శాఖలు ఎక్కడ ఉండబోతున్నాయి?
ఏపీ పరిపాలనా రాజధాని విశాఖ అని జగన్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాత కోర్టు చిక్కులు, కరోనా వల్ల బ్రేక్లు పడుతూ వస్తుంది. అయితే, కొద్ది...
ఎన్నికల వేళ ఉత్తరాంధ్రలో చంద్రబాబు సరికొత్త వ్యూహం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన విజయనగరం లోక్సభ సీటు నుంచి...
కీలక సమయంలో కేంద్రానికి వైసీపీ మద్దతు
ఏపీలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన అవగాహనతో పనిచేస్తున్నాయి. ఎన్డీఏ సమావేశానికి పవన్ హాజరయ్యారు. టీడీపీకి పిలుపు లేదు. కానీ, ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్, షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి వేర్వేరు...
ముగిసిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం.. అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం జగన్, హాజరైన స్వరూపానందేంద్ర స్వామి
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. ఈ యజ్ఞం ముగింపులో భాగంగా ఈరోజు అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి...
ఏపీలో నేటినుంచి ఇంటర్ పరీక్షా ఫలితాలపై రీకౌంటింగ్, మే 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. నేటినుంచి ఇంటర్ పరీక్షా ఫలితాలపై రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. బుధవారం ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన...
ఇంటర్ వరకు అమ్మ ఒడి.. ఆపై విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్థులకు అండగా ఉంటున్నాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (సబ్జెక్టు టీచర్లకు) బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....
వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తాం, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం...