Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
పోలవరంపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందన ఇదే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. వివిధ సందర్భాల్లో ఏపీలోని పరిస్థితులపై తెలంగాణ మంత్రులు ఏవో ఒక వ్యాఖ్యలు చేయడం.. దానికి ఏపీ మంత్రులు స్పందించడం తెలిసిందే....
ఏపీలో ఎమ్మెల్యే నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సీఎం జగన్ మాకు ప్రాధాన్యం ఇచ్చారు – వైసీపీ కాపు...
ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం మరియు జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాల మధ్య అధికార పార్టీ ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని రచించేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీకి...
విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష, నాడు-నేడు, విద్యాకానుక, ట్యాబ్స్ పంపిణీపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, జగనన్నవిద్యాకానుక, మధ్యాహ్న భోజనం,...
తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులపై గురువారం చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హరీశ్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీ...
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. కాగా వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీపీఎస్పై చర్చలకు రేపు మరోసారి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమవ్వడం తెలిసిందే. అయితే ఈ భేటీలో సీపీఎస్పై ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సమావేశం...
మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, సంపూర్ణ పోషణపై సీఎం జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
విజయవాడలో నూతన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, పాల్గొన్న సీఎం జగన్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం విజయవాడలో సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో నిర్మించిన బహుళ అంతస్థుల (జీ+7) కోర్టు భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
ఏపీ విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఇకపై స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్...
జగనన్న విద్యాదీవెన కింద 11.02 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికానికి రూ.694 కోట్ల నిధులు విడుదల చేశారు. గురువారం ఉదయం బాపట్ల ఆర్ట్స్...