Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
లోక్సభ, రాజ్యసభ మార్చ్ 11వ తేదీకి వాయిదా
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ...
లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ జరపాలని...
ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలు నియామకం
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 24, సోమవారం నాడు నియమించారు. ఈ కమిటీలు స్థానిక బీజేపీ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ఉభయపార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల...
కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల చెక్కు అందజేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. గత...
రేపు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని...
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 15, శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ...
పులివెందుల అభివృద్ధిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 13, గురువారం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో...
నేడు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...
ఎన్ఆర్సీ పై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన
జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) పై కేంద్రప్రభుత్వం కీలకప్రకటన చేసింది. ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటివరకు ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఈ రోజు లోక్ సభలో ప్రకటించారు....