Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై బీజేపీ వేటు
నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ మరోసారి లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్పై ఆ పార్టీ వేటు వేసింది. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను...
డిసెంబర్ 1 నుంచి రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1 నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు. డిసెంబరు 1 నుంచి డిసెంబర్ 6 వరకు ఆరు రోజులపాటు సాగే రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో...
కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ
తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జౌళి శాఖ...
ఘనంగా 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భారత దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26, 2019 నాటికీ 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హల్ లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,...
నవంబర్ 25న జనసేన పిఏసి సమావేశం
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నవంబర్ 25, సోమవారం నాడు ఏర్పాటు చేసినట్టు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు...
తెలంగాణ ఎంపీలకు దిశానిర్దేశం కేటీఆర్
తెలంగాణ భవన్లో నవంబర్ 15, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా...
టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో నవంబర్ 15, శుక్రవారం ఉదయం అమరావతిలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా రాజకీయ పరిస్థితులపై...
‘సీపెట్’ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడతో కలిసి అక్టోబర్ 24, గురువారం నాడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్...
గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో...
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
టీడీపీ సీనియర్ నాయకుడు, నటుడు, మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ కన్నుమూసారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం...