Home Search
%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BF %E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. రాష్ట్ర శాసనసభ కార్యాలయం మొదటి అంతస్థులో...
ప్రెసిడెంట్ ఎలక్షన్ 2022: ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వేర్వేరు రంగుల బ్యాలెట్ పేపర్లు కేటాయింపు
భారతదేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జూలై 18న (సోమవారం) భారతదేశం యొక్క తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి సర్వం సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే...
సామాజిక న్యాయం కోసమే ద్రౌపది ముర్ముకు మద్ధతు, ఆమెను రాష్ట్రపతిగా గెలిపిద్దాం: చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసి ఆమె విజయానికి సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే శివసేన మద్ధతు, ఉద్ధవ్ థాకరే ప్రకటన
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని శివసేన అధినేత...
ఏపీ చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. సీఎం జగన్ సహా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేతో భేటీ
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో...
నేడు ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, భేటీ కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (జులై 12, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం పార్టీ...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన వాయిదా
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ముర్ము సమయాభావం వల్ల తెలంగాణకు రాలేకపోతున్నట్లు సంబంధిత వర్గాలు...
ఏపీ: టీడీపీ కీలక నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారంలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన...
రేపు ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజన నాయకురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ...
త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము!
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారా? త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ్యుల మద్దతు కోసం జూలై 12న తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది....