Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
తిరుపతిలో శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గన్నవరం నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ...
జూన్ 23న తిరుపతి జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 23 (గురువారం)న తిరుపతి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ గురువారం...
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై వర్క్షాప్.. ఈసారి 175 సీట్లూ గెలవాలని నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై బుధవారం వర్క్షాప్ ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు,...
రేపు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై వర్క్షాప్.. సమీక్ష నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ మూడేళ్లలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై...
ఏపీలో లంచాలపై ఫిర్యాదులకు కొత్తగా ‘ఏసీబీ 14400″ మొబైల్ యాప్.. ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను రూపొందించింది. బుధవారం తాడేపల్లిలోని సీఎం...
దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించాం, మున్ముందు ఏపీకి మరిన్ని పెట్టుబడులు – మంత్రి అమర్నాథ్
దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామని, మున్ముందు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి...
సీఎం జగన్ దావోస్ పర్యటన: ఏపీ పెవిలియన్ ప్రారంభం.. డబ్ల్యూఈఎఫ్తో ప్లాట్ఫాం పార్ట్నర్గా ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. దీనిలో భాగంగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో...
దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్.. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఎం జగన్ పాల్గొననున్నారు....
రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్కు కృతజ్ణతలు, అంకిత భావంతో పనిచేస్తా – ఆర్ కృష్ణయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికార వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ణతలు తెలిపారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య....
హోం శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ ఒక కొత్త యాప్ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో హోం శాఖపై సీఎం...