Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
ఏపీ గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు గృహనిర్మాణ శాఖపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నూతన మంత్రి జోగి రమేష్...
ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్
ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు.....
విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...
రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతున్న బ్రదర్ అనిల్ ఏపీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో 'బ్రదర్ అనిల్' నిర్వహిస్తున్న వరుస సమావేశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్వయానా బావ అయిన 'బ్రదర్ అనిల్' ఈరోజు విజయవాడలోని...
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం బాయ్కాట్ చేయటంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పాలనా పరంగా సరైన దిశగా నడిపించడంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఏనాడూ తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని.. దానికి నిరసనగానే ఈరోజు సభలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నామని టీడీపీ...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: సభలో గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేసిన టీడీపీ సభ్యులు, వాకౌట్
ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, మొదటిరోజునే అసెంబ్లీకి నిరసన సెగలు తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి...
పోలవరం పర్యటన: పాల్గొన్న కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్
నేడు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సీఎం జగన్ పోలవరం పర్యటనకు వచ్చారు. వీరితోపాటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా...
మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రతిపాదన.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్
మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్) ను మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజమోహన్రెడ్డి కోరారు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో...
ఏపీ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ సమావేశం.. వారం రోజుల్లో కీలక నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ఈరోజు (గురువారం) ప్రభుత్వం నియమించిన సినిమా టికెట్ల కమిటీ సమావేశమైంది. కాగా, దీనికి సంబంధించి ఇదే చివరి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు (బుధవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్...