Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
త్వరలోనే పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన రావచ్చు.. ప్రముఖ నటుడు అలీ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్తో అలీ భేటీ అయ్యారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారనే...
ఉగాది పండగ నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు.. సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఉగాది పండగ నాటికి ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో సంబంధిత అధికారులతో జిల్లాల పునర్విభజనపై సమీక్ష...
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనటానికి విశాఖపట్నం విచ్చేశారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చిన సీఎం...
ఏపీలో నేడు ‘జగనన్న చేదోడు’.. రెండో విడత నగదు విడుదల కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న చేదోడు’ పథకం కింద నగదు విడుదల కార్యక్రమం నేడు ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం నిధులు విడుదల...
సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ వ్యక్తిగతం.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దిరోజుల క్రితం సినిమా టికెట్ల రేట్ల విషయమై ప్రభుత్వానికి.. పరిశ్రమకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమస్యపై ఈమధ్యే ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్...
ఉద్యమ సమయంలోని కేసులు ఎత్తివేతపై.. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాపు ఉద్యమానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం పెట్టిన పలు కేసులను ఎత్తివేయడంపై ముద్రగడ సంతోషం...
ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొత్తానికి ఆదర్శనీయంగా నిలిచేలా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న చికిత్సలకు ప్రైవేటు బీమా సంస్థల కన్నా మంచి రేట్లు చెల్లిస్తున్నామని...